Sunday, January 3, 2010

తోపుడి బండి - భవిష్యత్తులో అలా జరిగిన ఆశ్చర్యం లేదు!

[గత ఏడాది గణతంత్ర దినోత్సవాల్లో, సాహస బాలల్ని ఏనుగు మీద బదులు జీపుల్లో ఊరేగించిన వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ప్రతీ సంవత్సరం, దేశంలోని పిల్లలందరికీ ప్రోత్సాహాన్నీ, స్పూర్తినీ ఇచ్చేందుకు, సాహస బాలల్ని ఏనుగు మీద ఊరేగిస్తారు కదా! ’అలా పిల్లల్ని ఎందుకు ఉత్సాహపరచాలి?’ అనుకున్నారో ఏమో, గత ఏడాది యూపీఏ ప్రభుత్వం సాహస బాలల్ని జీపులో ఊరేగించింది, తెలుసా?

సుబ్బారావు:
సంతోషించు మరదలా! ఏ తోపుడు బండి మీదో ఎక్కించి ఊరేగించలేదు.

సుబ్బలష్షిమి:
భవిష్యత్తులో అలా జరిగిన ఆశ్చర్యం లేదు బావా!

No comments:

Post a Comment