సుబ్బలష్షిమి:
బావా! వానా కాలం వచ్చినా, ఇంకా కరెంటు కోత ఉంటూనే ఉందీ?
సుబ్బారావు:
కరెంటు కొరత ఉందంట మరదలా! 
సుబ్బలష్షిమి:
అంతేలే బావా! మనముఖ్యమంత్రి గారి దగ్గర అవినీతిమార్గలకు మాత్రం ’కొరత’ ఉండదు. తనకి నచ్చని వారిని ’ఎన్నివిధాలు’గా వేధించవచ్చో, ప్రతిపక్షాల వాళ్ళని ఎలా ’అకర్షి’ంచవచ్చో, కొడుకుకి డబ్బు ఎలా కూడబెట్టవచ్చో ఇవన్నీ తెలుసుకానీ, ప్రజల దగ్గరకి వచ్చేసరికి అన్నీటికి కొరతలే! సర్ధుకోవాలని చెబుతాడు.
సుబ్బారావు:
దీన్నే అంటారు మరదలా! ’తనది కాకపోతే కాశీదాకా డేకమని’.
your comments are superb,that sho the reality in the present politics,socity.
ReplyDelete