Tuesday, December 14, 2010

వలస వచ్చిన వారితోనే నేరాలన్నీ!

[వలస వచ్చిన ప్రజలతోనే ఢిల్లీలో నేరాలు – చిదంబరం వ్యాఖ్య నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! వలస వచ్చిన ప్రజలతోనే ఢిల్లీలో నేరాలు జరుగుతున్నాయని చిదంబరం అంటున్నాడు. ఎన్నాళ్ళకి నిజం చెప్పాడు బావా!?.

సుబ్బారావు:
మనమూ, జనమూ అంటున్నది కూడా అదే మరదలా! ఇటలీ నుండి వలస వచ్చినామెతోనే దేశంలో అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయనే!

1 comment:

  1. $..ఇటలీ నుండి వలస వచ్చినామెతోనే దేశంలో అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయనే..!

    :)) Perfect Catch!

    ReplyDelete