Saturday, January 30, 2010

దరిద్రం జేబుకి కాదు, మనస్సుకే!

సుబ్బలష్షిమి:
అనిల్ అంబానీ, సచిన్, శంకర్ మహదేవన్, డివై పాటిల్ [త్రిపుర గవర్నర్] లు నవీ ముంబై మునిసిపల్ కార్పోరేషన్ లో కార్లను నమోదు చేయించుకుని, కార్ సెస్ చెల్లించ లేదట. వాళ్ళకేం ఆర్ధిక ఇబ్బందులు ఉంటాయి బావా?

సుబ్బారావు:
వాళ్ళకి అర్ధిక ఇబ్బందులు జేబుకు కాదు, మనస్సుకు ఉంటుంది మరదలా!

No comments:

Post a Comment