Thursday, February 12, 2009

26,000 కంపెనీల్లో ఇద్దరు ఆల్ కంపెనీ డైరెక్టర్లు

[మనదేశంలో పెట్టుబడి పెట్తిన 26,000 మారిషస్ కంపెనీల్లో అక్కడి ఇద్దరు ప్రముఖవ్యక్తులు డైరెక్టర్లుగా ఉండటాన్ని కొంతకాలం క్రితం కేంద్రప్రభుత్వ ఆర్ధికశాఖ గమనించి దిగ్ర్భాంతికి గురైంది, వార్త నేపధ్యంలో - ఈనాడు , ఫిబ్రవరి10, 2009]


సుబ్బలష్షిమి:

మనదేశంలో పెట్టుబడి పెట్టిన 26,000 మారిషస్ కంపెనీల్లో అక్కడి ఇద్దరు ప్రముఖ వ్యక్తులు డైరెక్టర్లుగా ఉండటాన్ని గమనించి కేంద్ర ప్రభుత్వ ఆర్ధిక శాఖ దిగ్ర్భాంతి కి గురైందట! తెలుసా బావా?


సుబ్బారావు:

బయటపడినప్పుడే కదా మరదలా దిగ్ర్భాంతికి గురయ్యేది? రేపు ఒక వ్యక్తే అన్నీ చేయగలడని బయటపడినా ఇంతే! దిగ్ర్భాంతి పడాల్సిందే!


**********


No comments:

Post a Comment