Wednesday, February 18, 2009

42 .బడ్జెట్ ప్రసంగం మధ్యలో ఎం.పి. అస్వస్థత

[లోకసభలో 16/02/09 న బడ్జెట్ ప్రసంగం మధ్యలో జేడీ[ఎస్] ఎం.పి. వీరేంద్రకుమార్ శ్వాసతీసుకోవటంలో ఇబ్బందిపడుతూ అస్వస్థతకు గురి కాగా ఆసుపత్రికి తరలించాలన్న వార్తల నేపధ్యంలో]

సుబ్బరావు:
విన్నావా మరదలా! లోకసభలో బడ్జెట్ ప్రసంగం నడుస్తుండగా ఓ ఎం.పి. గారు జబ్బుపడి ఆసుపత్రి పాలయ్యారట.

సుబ్బలష్షిమి:
రోజూ అబద్దాలు వినడానికి అలవాటు పడిన వాళ్ళే బడ్జెట్ ప్రసంగం విని జబ్బున పడితే ఇక మనలాంటి వాళ్ళ గతేమిటి బావా?

***********

No comments:

Post a Comment