Wednesday, February 11, 2009

34. ఐదేళ్ళ కోసారి రీప్లే

[తె.దే.పా. నాయకులు తాము అధికారంలోకి రాగానే వై.ఎస్. అవినీతి ని బయటపెడతామని, అధికార దుర్వినియోగం పై కేసులు పెడతామని అంటున్న వార్తల నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఒకవేళ అధికారంలోకి తెదేపా వస్తే వై.ఎస్. అక్రమాలని బయట పెడతారా? వై.ఎస్. మీద కేసులు పెడతారా?

సుబ్బారావు:
ఓసి పిచ్చిదానా! ఇవే మాటలు ఐదు సంవత్సరాల క్రితం వై.ఎస్. చెప్పాడు. చంద్రబాబు నాయుడి పై ఒక్క కేసు పెట్టలేదు. ఒక్క అవినీతి బయట పెట్టలేదు. అధికారం కోసం వాళ్ళు అట్లా చెప్తారు, అంతే!

సుబ్బలష్షిమి:
మనం మాత్రం పిచ్చివాళ్ళలాగా వాళ్ళ మాటలు నమ్మి ఓట్లు వేస్తామన్న మాట!

**********

No comments:

Post a Comment