Thursday, May 27, 2010

జగన్ మినరల్ వాటరట, రోశయ్య మామూలు వాటరట - అందరూ మూసీ వాటరే!

[మేం మినరల్ వాటరుని అడిగాం. అధిష్టానం నార్మల్ వాటర్ ఇచ్చింది. ఏమైనా అధిష్టానం నిర్ణయమే శిరోధార్యం.... అంటూ పార్టీ విప్ శైలజా నాధ్ తాము జగన్ ని సీఎంగా కోరుకున్నామనీ, అధిష్టానం రోశయ్యని సీఎంని చేసిందనీ పోలుస్తూ వ్యాఖ్యానించాడు - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఈ రాజకీయ నాయకుడు శైలజానాధ్ ఏమంటున్నాడో చూడు! జగన్ మినరల్ వాటర్ అట. రోశయ్య నార్మల్ వాటరట.

సుబ్బారావు:
అసలీ రాజకీయ నాయకులంతా, ఇమ్లిబన్ బస్టాండ్ ప్రక్క నుండి ప్రవహించే మూసీ వాటరే! ముక్కు మూసుకోలేక జనం అల్లాడుతున్నారు. అంతే!

No comments:

Post a Comment