Monday, March 2, 2009

53. ఎప్పటికెయ్యది కారణమో ఎవ్వరి కెరుక?

[నేపాల్ రాజభవనం నరమేధంపై తాజా విచారణ – వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా, 2001 లో నేపాల్ రాజకుటుంబం మొత్తం తుడిచిపెట్టుకుపోయినప్పుడు – యువరాజు, రాజదంపతుల్నీ, ఇతర కుటుంబసభ్యుల్ని, సింధియాల మేనకోడలితో తన వివాహాన్ని అంగీకరించనందున అందర్నీ కాల్చిచంపి, తానూ ఆత్మహత్యచేసుకున్నాడని కదా పత్రికలు వ్రాసాయి?

సుబ్బారావు:
అవును.

సుబ్బలష్షిమి:
మరి ఇప్పుడేమిటి, మాదక ద్రవ్యాలకు అలవాటుపడి యువరాజు ఈ అఘాయిత్యానికి పాల్పడినట్లు విచారణ కమిటీ తేల్చిందని వ్రాసాయి?

సుబ్బారావు:
అందుకే కదా మళ్ళీ తాజా విచారణ చేస్తాం అంటున్నాడు ఆదేశ ప్రధాని ప్రచండ! ఎప్పటికెయ్యది కారణమో ఎవ్వరి కెరుక?

*********

No comments:

Post a Comment