Saturday, March 27, 2010

న్యాయమూర్తులు ’జస్టిస్ చౌదరిలు’ కాదు!

[2002 లో బాబ్రీ మసీదు కూల్చివేత లో కుట్రలేదని, ఆ కేసులో కోర్టు అద్వానీని మినహాయించింది - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! 2002 లో అద్వానీ కేంద్ర గృహమంత్రి కదా! అతడి హయాంలో.... కోర్టు, 1992 లో బాబ్రీ మసీదు కూల్చివేత లో కుట్రలేదంటూ, ఆ కేసులో అతడికి మినహాయింపునిచ్చిందంటే అర్ధమేమిటి బావా?

సుబ్బారావు:
ఏముంది మరదలా! న్యాయమూర్తులు ’జస్టిస్ చౌదరిలు’ కాదు అని. అంతే!

No comments:

Post a Comment