Saturday, March 27, 2010

ఉండవల్లీ.... ఇదేం పద్దతి?

[’ఉండవల్లీ.... ఇదేం పద్దతి?’ అంటూ ఉండవల్లి అరుణ్ కుమార్ కు క్లాసు పీకిన ముఖ్యమంత్రి రోశయ్య వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! రోశయ్య, ఎంపీ ఉండవల్లిని, బహిరంగ లేఖలు వ్రాయటమేమిటని క్లాసు పీకాడుట. ’అందరికీ బహిరంగమయ్యాక తాను ఆ లేఖలని చదువుకోవాలా?’ అంటూ ఆగ్రహించాడట. ఈ రోశయ్య అన్ని విషయాల్లో అంతా అధిష్టానం ఇష్టం, నేను గుమాస్తా ముఖ్యమంత్రిని అంటాడు. ఇప్పుడు తాను సర్వ స్వతంత్ర ముఖ్యమంత్రి అయిపోయాడా ఏమిటి?

సుబ్బారావు:
ఎప్పటికెయ్యది అవసరమో అప్పటికా మాటా మాట్లాడుతున్నాడన్న మాట. తెలిసిందా మరదలా!

No comments:

Post a Comment