Friday, December 4, 2009

భారతదేశంలోని పత్రికలన్నింటినీ కేవలం ఐదు సంస్థలే శాసిస్తున్నాయా?

[వరల్డ్ ఎడిటర్స్ ఫోరంలో భారతదేశంలోని పత్రికలన్నింటినీ కేవలం ఐదు సంస్థలే శాసిస్తున్నాయని ఆరోపించిన తెహల్కా - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! దేశంలోని పత్రికలన్నింటినీ కేవలం 5 సంస్థలే శాసిస్తున్నాయట!

సుబ్బారావు:
ఇప్పటికి ఇది బయటికి వచ్చింది. దేశంలోని పత్రికలన్నింటినీ శాసిస్తుందనీ అయిదో పదో సంస్థలు కాదు, వాటి నాయకుడెవరన్నది తేలాలి. అదెప్పటికి తేలాలో మరదలా!

సుబ్బలష్షిమి:
ఎప్పుడైనా నిజం నిలకడ మీదే తేలుతుందిలే బావా!

No comments:

Post a Comment