Friday, March 26, 2010

సుబ్బిపెళ్ళి ఎంకి చావుకొచ్చింది

[యూపీలో రాహుల్ పర్యటన భద్రతా ఏర్పాట్ల కోసం తేనె తుట్టెలను తొలగిస్తున్న వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా!యూపీలో మొన్న మాయావతి సభలో/ర్యాలీలో ఎవరో తేనె తుట్టెలకు నిప్పెట్టారట. అవి సభలో పాల్గొన్న వారి మీద దాడి చేసాయట. దాంతో అంతా రసాభాస అయ్యిందట. అందుచేత రాహుల్ పర్యటన కోసం అధికారులు భద్రతా చర్యల్లో భాగంగా తేనె తుట్టెలను తొలగిస్తున్నారట తెలుసా?

సుబ్బారావు:
మొత్తానికీ ఈ రాజకీయ నాయకులు, ప్రజల్నే కాదు తేనె తుట్టెలను కూడా బ్రతకనివ్వటం లేదన్న మాట. దీన్నే అంటారు ’సుబ్బిపెళ్ళి ఎంకి చావుకొచ్చింది’ అని.

1 comment: