Monday, March 29, 2010

నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అంటే ఇదే!

[రాజకీయాల్లో కుళ్ళును రూపుమాపుతాం. అదే భాజపా లక్ష్యం - అద్వానీ వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! భాజపా అగ్రనేత అద్వానీ, రాజకీయాల్లో కుళ్ళును రూపుమాపటమే లక్ష్యం అంటున్నాడు చూశావా?

సుబ్బారావు:
అందుకే కాబోలు మరదలా, వాళ్ళ హయంలో చివరికి సైనికుల శవపేటికల విషయంలో కూడా అవినీతికి పాల్పడ్డారు.

సుబ్బలష్షిమి:
నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు అంటే ఇదేనేమో బావా!

3 comments:

  1. అద్వానీ, వాజ్ పేయి అతిగొప్ప నాయకులు. కలలో కూడా అవినీతికి పాల్పడని దేశభక్తులు. మీ ఉద్దేశ్యం శవపేటికల విషయంలో అద్వానీకి ప్రమేయం ఉందనా? please dont belittle great leaders.

    ReplyDelete
  2. మధ్యప్రదేష్ లో పుట్టిన వాజ్ పాయి గొప్ప మనిషి అనడంలో సందేహం లేదు కానీ పాకిస్తాన్ లో పుట్టిన అద్వానీ గొప్పవాడు అనడంలో బోలెడు సందేహాలు

    ReplyDelete
  3. They were made as great leaders.. off course they are not that strong to fight the monster too... they don't've any other option...

    ReplyDelete