Thursday, January 15, 2009

10.కుక్క మనిషిని చూసి మొరిగినా వార్తే

[రామలింగరాజు కొడుకు, తండ్రిని పలకరించటానికి జైలుకు వచ్చిన వార్తనూ హెడ్డింగ్ గా పెట్టి ప్రచురించిన ఈనాడు వార్త [Jan.13, 2009] నేపధ్యంలో

సుబ్బలష్షిమి:
ఏంటి బావా! కొడుకు, తండ్రిని పలకరించటం కూడా వార్తేనా?

సుబ్బారావు:
అవునూ సుబ్బలష్షిమి! ఒక్కప్పుడు కుక్క మనిషిని కరిస్తే వార్తకాదు, కుక్కని మనిషి కరిస్తే వార్త అయ్యేది, ఇప్పుడు కుక్క మనిషిని చూసి మొరిగిన వార్తే అవుతోంది.

************

No comments:

Post a Comment