Wednesday, April 14, 2010

ప్రచారం కోసం ప్రజలకు పంపిణీ, పనైపోగానే కంపెనీలకు పంపిణీ!

[పేదలకు భూపంపిణీ చేస్తున్న రాష్ట్రప్రభుత్వం - వార్త నేపధ్యంలో]

సుబ్బలష్షిమి:
బావా! ఈ రోజు అంబేద్కర్ జయంతి సందర్భంగా పేదలకు భూపంపిణీ చేస్తున్నారట తెలుసా?

సుబ్బారావు:
తెలుసు మరదలా! పేదలకు భూపంపిణీ తెలుసు, అదే పేదల దగ్గర నుండి భూములు లాక్కుని మరీ, అపాచీ కంపెనీకి ఎకరా 20 లక్షలు ఖరీదు చేసే భూమిని, ఎకరా 1/- రూపాయికి ఇవ్వటమూ తెలుసు.

సుబ్బలష్షిమి:
అంతేలే బావా! ప్రచారం కోసం ప్రజలకు పంపిణీ, పనైపోగానే లాక్కుని ఆర్ధికాభివృద్ది కోసమంటూ తమ అభివృద్ది కోసం కంపెనీలకు పంపిణీ!

No comments:

Post a Comment